గుంటూరు ప్రధాన తపాల కార్యాలయము వద్ద ధర్మ చలివేంద్ర ప్రారంభోత్సవము
గుంటూరు ప్రధాన తపాల కార్యాలయము నందు కంటిన్జేంట్ గా పనిచేస్తూ అకాల మరణము పొందిన చిరంజీవి భరత్ కుమార్
జ్ఞాపకార్ధంగా గత ౩ సంవత్సరాలుగా గుంటూరు ప్రధాన కార్యాలయము ఆవరణలో ఏర్పాటు చేస్తున్న చలివేంద్రం
ఈ సంవత్సరం మన ఎస్ పి శ్రీ జయ రాజ్ గారి చేతుల మీదుగా ది 02/04/2012న ప్రారంబించడం జరిగినది
ఈ కార్యక్రమము లో పోస్ట్ మాస్టర్ శ్రీరామమూర్తి గారు, శ్రీ నిమ్మగడ్డ నాగేశ్వరరావు గారు ఏ పి యం మెయిల్స్ ,శ్రీ
బి రామారావు పి ఆర్ ఐ పి, శ్రీ మస్తాన్ రావు శ్రీ రామకృష్ణ శ్రీ వై మాధవరావు మరియు గుంటూరు హెచ్ ఓ లోని పోస్టల్ సిబ్బంది
పాల్గొని కార్యక్రము జయప్రదము చేసారు